Wednesday, 10 November 2021

ఎమ్మెల్సీగా సీఎం జగన్ సలహాదారు - కొత్తగా 14 మంది ఖరారు : అవకాశం దక్కేది వీరికే..!!

ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీ పూర్తి మెజార్టీ సాధించబోతోంది. అసలు శాసన మండలి వద్దు..రద్దు చేద్దామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ..ఇప్పుడు పూర్తి మెజార్టీతో అటు శాసనసభలో.. ఇటు శాసన మండలిలోనూ పూర్తి ఆధిపత్యం సాధిస్తోంది. తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు..స్థానిక సంస్థల కోటాలో 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు ఎన్నికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3090lJm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour