వరుసగా మూడో సారి బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తన పార్టీ విస్తరణ దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో విస్తరణ కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన మమతా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nPFHr7
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment