Wednesday, 24 November 2021

మేఘాలయలో కాంగ్రెస్ కు మమత జలక్ - టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేల జంప్ : చక్రం తిప్పిన పీకే..!!

తృణమూల్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో ఆమె సమావేశమయ్యారు. ఆ సమయంలోనే ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. చేరిన వారిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా సైతం ఉన్నారు. మొత్తం 60

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xpl2gL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour