Wednesday, 24 November 2021

త్రిపురలో స్థానిక సంస్థల ఎన్నికలు- భద్రత కట్టుదిట్టం : సుప్రీం ఆదేశాల మేరకు అదనపు బలగాలు..!!

త్రిపురలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అగర్తల మున్సిపల్ కార్పోరేషన్ తో పాటుగా మరో 12 స్థానిక సంస్థలకు పోలింగ్ ప్రారంభమైంది. కొద్ది రోజులు రాష్ట్రంలో రాజకీయంగా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టులో వ్యాఖ్యాలు దాఖలవ్వటం..వీటికి సంబంధించి సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CKm7Rz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour