వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఐటీ హబ్ బెంగళూరు వరదనీటితో పోటెత్తింది. వరదనీటితో కార్లు నీట మునిగాయి. ఇక రహదారుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. కొన్ని భవనాల్లో నీటితో నిండిపోయింది. బెంగళూరు శివారు ప్రాంతంలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. సిటీలో కూడా ఎక్కువగానే ఉంది. మోకాళ్ల లోతు వరకు నీరు చేరి ఉంది. యెల్లంకలో నదీ నిండి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30WrmjY
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment