Sunday, 7 November 2021

నాగుల చవితి- కార్తీక సోమవారం : తిరుమలలోనూ - శివాలయాల్లో పోటెత్తిన భక్తులు..!!

రెండు పర్వదినాలు ఒకే రోజు రావటంతో ఉదయం నుంచే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారికి సోమవారం సాయంత్రం పెదశేషవాహన సేవ నిర్వహించనున్నారు. నాగుల చవితి సందర్భంగా పెదశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి దర్శనమిస్తారు. నేడు కపిలేశ్వరాలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తారు.కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qgP4lp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour