Friday, 12 November 2021

మళ్లీ మూడు రాజధానుల విచారణ-ఎల్లుండి నుంచి హైకోర్టులో రోజువారీగా-జగన్ టార్గెట్ అదే

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారాన్ని వైసీపీ సర్కార్ ఏ క్షణాన ప్రారంభించిందో తెలియదు కానీ అన్నీ ఆటంకాలే. 2019లో అసెంబ్లీలో జగన్ మూడు రాజధానుల ప్రకటన, ఆ తర్వాత దానికి మద్దతుగా రిపోర్టులు తెప్పించడం, అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం తీసుకోవడం జరిగినా మండలి తిరస్కారం మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి ట్విస్ట్ గా మారింది. దీంతో హైకోర్టులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3osanOi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour