Sunday, 28 November 2021

మోడీ సర్కార్ టార్గెట్ గా కేసీఆర్ స్కెచ్: పార్లమెంట్ సమావేశాలకు పక్కా వ్యూహంతో టీఆర్ఎస్ రెడీ!!

నవంబర్ 29వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో వైసిపి ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ పార్టీ కసరత్తు చేస్తుందా? శీతాకాల పార్లమెంటు సమావేశాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్నారా? ఈ మేరకు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేయనున్న రా? ఇప్పటికే ధాన్యం కొనుగోలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xvs03Y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour