Sunday, 28 November 2021

మరోసారి అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదు: ఇది సేవగా భావిస్తున్నా: మన్ కీ బాత్‌లో మోడీ సంచలనం

న్యూఢిల్లీ: తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నౌకాదళ దినోత్సవం, సైనిక బలగాల ఫ్లాగ్‌డే, అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ మొదలుకుని గ్రామ పంచాయతీ వరకూ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశ ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని పేర్కొన్నారు. చమురు, సహజవాయులను వెలికి తీసే ఓఎన్‌జీసీని చేస్తోన్న సేవలను ప్రశంసించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xtEAAC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour