Sunday, 28 November 2021

వరదలపై ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ; ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టిన మాజీ సీఎం!!

ఏపీ మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా వరద పరిస్థితులపై ఏపీ సిఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. ఇటీవల రాయలసీమలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు, అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. వర్షాలు, వరదల కారణంగా చాలా గ్రామాలు ముంపుకు గురి కావడానికి మానవ తప్పిదమే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xwAacn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour