ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలని నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రైతుల వద్దకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లి తమ సంఘీభావం తెలపడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. జగన్ నిర్ణయాన్ని కోటంరెడ్డి వ్యతిరేకిస్తున్నారా లేకా మరేదైనానా అన్న చర్చ జరుగుతుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E7L8re
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment