Monday, 29 November 2021

Omicron: కొత్త వేరియంట్‌పై ప్రధాని మోడీ ఫస్ట్ రియాక్షన్: సుతిమెత్తగా వార్నింగ్

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. దేశ ప్రజలను ఆయన సున్నితంగా హెచ్చిరకలను జారీ చేశారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ వేరియంట్ ఇప్పటికే కెనడాలో ప్రవేశించింది. ఇద్దరు కెనడియన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. వారి ట్రావెల్ హిస్టరీని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lhzuCL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour