కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ..రాహుల్ గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ప్రధాని మోదీ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o1AIUz
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment