టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రైతాంగానికి మంచి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేసిన పాపం చంద్రబాబు నాయుడిదే అని ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. జగన్ రాష్ట్రాన్ని సస్య శ్యామలం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో పోటీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oi5YO7
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment