Friday, 5 November 2021

చంద్రబాబుది ఫ్రస్టేషన్-వైసీపీ, ఈసీపై ఆరోపణలు అర్ధరహితం-బొత్స కీలక వ్యాఖ్యలు

స్ధానిక ఎన్నికల విషయంలో వైసీపీ సర్కార్, ఎన్నికల కమిషన్ పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్ని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ తప్పుబట్టారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు.. చేతగాని వాళ్ళు మాట్లాడే మాటల్లా ఉన్నాయని అన్నారు. అమరావతి రాజధాని రైతుల యాత్రను టీడీపీ వాళ్ళు చేస్తోన్న, టీడీపీనే నడిపిస్తున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yiosou
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour