Friday, 5 November 2021

కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి మకాం - వైసీపీ జెండా ఎగరాల్సిందే : బహిరంగ సభతో మొదలు...!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా కేంద్రంగా అసలైన రాజకీయం నడుస్తోంది. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో భారీ స్కెచ్ సిద్దం చేస్తోంది. నామినేషన్ల పర్వం ముగియటంతో..ఇక, బరిలో ఉన్న వారిలో ఉప సంహరణ ప్రారంభం కానుంది. పార్టీ అధికారికంగా గుర్తించని వారిని..స్వతంత్రులుగా పోటీలో దిగిన వారికి బుజ్జగింపులు మొదలయ్యాయి. పెండింగ్ ఉన్న మున్సిపల్..స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BP1F1p
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour