Friday, 5 November 2021

విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ - అదానీకి లాభం కోసమే : పయ్యావుల ఫైర్...!!

సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగిందన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం ఆర్దిక వ్యవహారాల పైన టార్గెట్ చేసిన పయ్యావుల ...ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల పైన కేంద్రీకరించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31s9ZYd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour