Saturday, 27 November 2021

రక్తం ధార పోసేందుకు మీరు సిద్దమైతే, గడీల పాలనపై పోరాడేందుకు నేను రెడీ.!కార్యవర్గ భేటీలో బండి సంజయ్.!

హైదరాబాద్ : అవినీతి, నియంత కుటుంబ పాలనను రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని, అందుకు అనేక ఉదాహరణలున్నాయ, తెలంగాణలో ఉద్యమాల ఫలితంగా రాజకీయంగా పెనుమార్పులు సంభవించాయని, కానీ ప్రజలు ఆశించిన పాలన మాత్రం తెలంగాణలో రాలేదని బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రెండో రోజు సందర్బంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/316JiIE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour