Saturday, 27 November 2021

పీఆర్సీపై జగన్ సర్కార్ లీకులు-వారంలో ఉద్యోగులకు పిలుపు-భయపడబోమని హెచ్చరికలు

ఏపీలో ఉద్యోగ సంఘాలకు గతంలో ఇచ్చిన పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి హామీలను నెరవేర్చకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నెలాఖరులోగా పీఆర్సీపై ప్రకటన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని అంతా ఊహించారు. కానీ ప్రభుత్వం మాత్రం తమకు అనుకూలమైన ఉద్యోగ సంఘంతో దీనిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lfg69n
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour