ఏపీలో ఉద్యోగ సంఘాలకు గతంలో ఇచ్చిన పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి హామీలను నెరవేర్చకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నెలాఖరులోగా పీఆర్సీపై ప్రకటన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని అంతా ఊహించారు. కానీ ప్రభుత్వం మాత్రం తమకు అనుకూలమైన ఉద్యోగ సంఘంతో దీనిపై
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lfg69n
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment