మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీఎం జగన్ ప్రమేయం ఉందంటే తాను నమ్మనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎన్టీఆర్ కుమారైను అసెంబ్లీలో దూషించారన్నా తాను నమ్మనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని..ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఘోర వైఫల్యం చెందారని అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FR6hGx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment