Sunday, 21 November 2021

ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసారు- ఆత్మీయంగా మళ్లీ ఇద్దరూ : కేసీఆర్ - జగన్ మాటా మంతీ..!!

ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఇద్దరూ అత్మీయంగా మాట్లాడుకున్నారు. ఏకాంతంగా మంతనాలు సాగించారు. ఇందుకు హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహ వేడుక వేదిక అయింది. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఆత్మీయంగా మెలిగారు. హైదరాబాద్ లో కేసీఆర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FBbIte
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour