Sunday, 21 November 2021

చట్టాలు రద్దు చేసే వరకూ పోరాటం - పార్లమెంట్ కు ట్రాక్టర్ ర్యాలీ : ఏడాది పూర్తవుతున్న రైతుల ఆందోళన..!!

దాదాపుగా ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్న రైతులు...మూడు రైతు చట్టాలు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ గురునానక్ జయంతి నాడు తాము తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను ఉప సంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. రైతులకు క్షమాపణ చెప్పారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆ చట్టాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3x7zWbm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour