Sunday, 21 November 2021

పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... మదుపరులకు ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?

స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన మొదటి రోజే పేటీఎం షేర్లు కుప్పకూలాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. పేటీఎం చేసే వ్యాపారం, కంపెనీకి ప్రస్తుతం వస్తున్న లాభాలు, నష్టాలు, సంస్థ భవిష్యత్తుపై పెరుగుతున్న భయాలతో ఈ సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదని చాలా మంది నిపుణులు ముందే హెచ్చరించారు. పెద్ద పెద్ద కంపెనీలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nEdfs4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour