దురుసు ప్రవర్తన కారణంగా సస్పెండ్ చేసిన 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు నిరాకరించారు. నిన్న తీసుకున్న నిర్ణయం తనది మాత్రమే కాదని, సభ తీసుకున్న నిర్ణయమని వెంకయ్య తెలిపారు. ఆగస్టు 10వ తేదీ సభ రికార్డుల్ని పరిశీలిస్తే ఆ రోజు ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. విపక్షసభ్యులు సభలో గందరగోళం చేసినందుకే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D6uO8I
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment