తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోరో.. వారు కరోనా బారినపడితే వారికి ప్రభుత్వం ఉచిత వైద్యం అందించదని.. వారి బిల్లులు వారే చెల్లించుకోవాలని స్పష్టం చేశారు. ‘వ్యాక్సిన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xDeawt
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment