Tuesday, 30 November 2021

బీజేపి,టీఆర్ఎస్ దొంగాటలో రైతులు బలి.!డ్రామాలు ఆపి ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పాలన్న కాంగ్రెస్.!

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర విధానాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ధాన్యం కొనకుడా డ్రామాలాడుతూ సన్నివేశాలను బాగా రక్తి కట్టిస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పక్కన పెట్టి ఒకరినొకరు తిట్టుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని టీపీసీసీ నేతలు విమర్శిస్తున్నారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d0CSxh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour