Monday, 22 November 2021

భారత పర్యటనకు పుతిన్: ఆర్మీ కోసం ఏకే 203 రైఫిల్స్: కొనుగోళ్ల కోసం రష్యాతో డీల్

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. రెండు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమౌతారు. పలు అంతర్జాతీయ అంశాలు వారిమధ్య చర్చకు రానున్నాయి. రష్యా తయారు చేస్తోన్న ఏకే 203 రైపిళ్లను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒప్పందంపైనా రెండు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30SbK0v
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour