Friday, 12 November 2021

అమిత్ షా కు సీఎం జగన్ స్వాగతం-కలిసి శ్రీవారి దర్శనం : అందరు సీఎంలకు ఏపీ ముఖ్యమంత్రి విందు..!!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు సాయంత్రం తిరుపతి చేరుకుంటారు. రేపు తిరుపతిలో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమిత్ షా కు ఏపీ సీఎం జగన్ స్వాగతం పలికేందుకు ఈ సాయంత్రం తిరుపతి వెళ్లనున్నారు. సీఎం జగన్ సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30qQVJJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour