Friday, 12 November 2021

ఐఏఎస్ శ్రీలక్ష్మి కి సుప్రీంలోనూ చుక్కెదురు : పిటీషన్ కొట్టివేత - విచారణ కంటిన్యూ..వాట్ నెక్స్ట్..!!

ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి..ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) అక్రమ మైనింగ్‌ కేసులో నిందితురాలిగా ఉన్న దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు సైతం కొట్టివేసింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వివాదానికి సంబంధించి సీఆర్‌పీసీ సెక్షన్‌ 173 ప్రకారం సీబీఐ తుది నివేదిక ఇచ్చే వరకు తనపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3C5NLIk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour