రైల్వే ప్రయాణీకులకు ఆ శాఖ రిలీఫ్ ఇచ్చింది. కరోనా ప్రారంభమైన సమయం నుంచి ప్రయాణీకుల నుంచి ప్రత్యేక రైళ్ల పేరుతో వసూలు చేస్తున్న ప్రత్యేక ఛార్జీలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వే ఆదేశాలు ఇచ్చింది. కరోనా ప్రారంభమైన తరువాత సుదీర్ఘ కాలం రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, ఆ తరువాత
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3opoYdl
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment