Friday, 12 November 2021

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్- అదనపు ఛార్జీలు బంద్ : అవి మాత్రం కంటిన్యూ..!!

రైల్వే ప్రయాణీకులకు ఆ శాఖ రిలీఫ్ ఇచ్చింది. కరోనా ప్రారంభమైన సమయం నుంచి ప్రయాణీకుల నుంచి ప్రత్యేక రైళ్ల పేరుతో వసూలు చేస్తున్న ప్రత్యేక ఛార్జీలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వే ఆదేశాలు ఇచ్చింది. కరోనా ప్రారంభమైన తరువాత సుదీర్ఘ కాలం రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, ఆ తరువాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3opoYdl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour