Friday, 12 November 2021

ఎయిడెడ్ పై ప్రభుత్వ నిర్ణయంలో మార్పులు - రచ్చకు ముగింపు : విలీనంపై నాలుగు ఆప్షన్లు..!!

కొంత కాలంగా రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం వ్యవహారం పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొనసాగుతన్న చర్చకు ముగింపు పలికింది. తాజాగా ఎయిడెడ్ విలీనం పైన నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ పార్టీలు..విద్యార్ధి సంఘాల ఆందోళనకు ముగింపు పలికింది. ఎయిడెడ్ కొనసాగిస్తూ..లేఖలు వెనక్కు తీసుకోవటానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wL25Fc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour