Friday, 12 November 2021

ఎస్ఐ రాజేశ్వరి శ్రమ వృధా: ఆ యువకుడి మృతి

చెట్టు కొమ్మ పడి తీవ్ర అస్వస్థతకు గురయిన యువకుడు చనిపోయాడు. అతనిని మహిళ ఎస్ఐ రాజేశ్వరి భుజాలపై మోసుకెళ్లారు. సమయానికి ట్రీట్ మెంట్ ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది. అతను చనిపోయాడు. రాజేశ్వరి భుజాన తీసుకెళ్లే వీడియో తెగ వైరల్ అయ్యంది. ఆమెను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. కానీ ఆమె చేసిన శ్రమ వృధా అయిపోయింది. యువకుడు ఉదయ్ చనిపోయాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qzElTg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour