Friday, 12 November 2021

పీఆర్సీ..పెరుగుతున్న గ్యాప్ - ఉద్యోగ సంఘాల ఆందోళన బాట : నేడు కార్యాచరణ ఖరారు..!!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం రోజులో మలుపు తీసుకుంటుంది. ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనల దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే తొలి సారి సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి అప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఇక, పీఆర్సీ తో పాటుగా పెండింగ్ డీఏలు..అదే విధంగా అమలు చేయాల్సిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30g5Rdl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour