Tuesday, 30 November 2021

వరద నష్టం రూ.6,054 కోట్లు: ఏపీకి తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు: రాజ్యసభలో వైసీపీ ఎంపీ

న్యూఢిల్లీ/అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు రాష్ట్రాన్ని అతలకుతలం చేశాయి. వరదలతో ముంచెత్తాయి. కనీవినీ ఎరుగని విధంగా రాయలసీమలో రోజుల తరబడి భారీ వర్షాలు కురిశాయి. వరదముంపునకు గురి చేశాయి. రాయలసీమలో ప్రవహించే పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని, కుందు, చెయ్యేరు.. ఇలా అన్ని నదులూ ఉప్పొంగాయి. తీర ప్రాంతాలను ముంచివేశాయి. ఏపీ దక్షిణ తీర ప్రాంతంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థిితులు ఏర్పడ్డాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d4MAi4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour