Thursday, 11 November 2021

పాకిస్థాన్‌పై తీవ్రంగా మండిపడిన భారత్: చైనా గ్రామాల విషయంపైనా తేల్చేసింది

న్యూఢిల్లీ: పాకిస్థాన్ వైఖరి, చైనా గ్రామాల నిర్మాణాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్‌ప్రదేశ్ వద్ద వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందంటూ అమెరికా రక్షణ శాఖ ఇటీవలో ఓ నివేదిక పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రాంతం దాదాపు ఆరు దశాబ్దాలుగా చైనా నియంత్రణలోనే ఉందని భారత సైనిక వర్గాలు స్పష్టం చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D9fNEa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour