Thursday, 11 November 2021

ఐదేళ్లలోపు చిన్నారులకు కోవిట్ టెస్టు అవసరం లేదు: వారి కోసం కేంద్రం తాజా మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: కరోనా పరీక్షల విషయంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి భారత్ వచ్చే ఐదేళ్లలోపు పిల్లలకు కోవిడ్ టెస్టుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రయాణానికి ముందు లేదా భారత్ చేరుకున్న తర్వాత కూడా వారికి కోవిడ్ టెస్టులు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ ప్రయాణాలపై ఇదివరకున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c0VTz1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour