Thursday, 11 November 2021

అమరావతి పాదయాత్రకు కౌంటర్ గా ఉత్తరాంధ్ర పాదయాత్ర ..మూడు రాజధానుల మద్దతుకై; వైసీపీ వ్యూహమేనా!!

ఒకపక్క రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని రాజధాని ప్రాంత రైతులు కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం అంటూ మహా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ అమరావతి ప్రాంత రైతులకు మద్దతు ప్రకటిస్తే వైసిపి మాత్రం అమరావతి రైతుల మహాపాదయాత్రపై మండిపడుతుంది.ఇక ఇదే సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D5ZPux
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour