జర్మనీ మాజీ వైస్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ రాజకీయాలనుంచి వైదొలగడంతో ఐరోపా సమాఖ్యలో కచ్చితంగా లోటు కనిపిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 16 ఏళ్లుగా జర్మనీ వైస్ ఛాన్సెలర్గా సేవలందించిన మెర్కెల్ ఆ సమయంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు యురోపియన్ యూనియన్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం అలాంటి నాయకురాలు లేకపోవడంతో ఐరోపా సమాఖ్య బలహీనంగా కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oaQqwB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment