Wednesday, 24 November 2021

ఆదాయం కోసం ప్రభుత్వం ఆశలు - వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం : తాజా ఉత్తర్వులతో..!!

ఆర్దిక కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలు పెంచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఏ అవకాశాన్నీ వదులుకొనేందుకు సిద్దంగా లేదు. గత ప్రభుత్వాలు పేదలకిచ్చిన ఇళ్ల రిజిస్ట్రేషన్ విషయంలో వడి వడిగా అడుగులేస్తోంది ప్రభుత్వం. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం కింద రిజిస్ట్రేషన్లు చేసే అధికారాలను గ్రామ, వార్డు సెక్రటరీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CKrKiF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour