కరోనాలో తనకు మాస్కులు ఇవ్వలేదని బహిరంగంగా ఆరోపణలు చేసి వైసీపీ సర్కార్ కు టార్గెట్ గా మారి అనంతరం ప్రాణాలు కోల్పోయిన వైజాగ్ డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తుకు ఆటంకాలు తప్పడం లేదు. డాక్టర్ సుధాకర్ మృతికి కారకులైన పోలీసులను విచారించేందుకు ఏపీ ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HNCd0x
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment