Wednesday, 24 November 2021

గణనీయంగా పెరిగిన మహిళల నిష్పత్తి - దేశంలో తొలి సారిగా : జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి..!!

దేశంలో తొలిసారిగా మహిళా నిష్ఫత్తి పురుషుల కంటే ఎక్కువగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 2వ దశ నివేదిక ప్రకారం దేశంలో స్త్రీ,పురుషుల నిష్పత్తి గణనీయమైన స్థాయిలో మెరుగుపడింది. ప్రతి వెయ్యి మంది పురుషులకు, మహిళల నిష్పత్తి 1,020కి చేరింది. అయితే, చిన్నారులు, మహిళలను రక్తహీనత సమస్య వేధిస్తూనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rfYApc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour