Thursday, 11 November 2021

14 మంది మృతి.. పలు రైళ్లు రద్దు, తమిళనాడులో బీతావాహ పరిస్థితి

తుపాన్ తీరం దాటింది. దీంతో ఏపీతోపాటు తమిళనాడులో భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో.. వరద ప్రవాహం వస్తోంది. దీంతో డ్యాంలలో ఉన్న మిగులు జలాలను కిందికి వదులుతున్నారు. వర్షం ప్రభావంతో తమిళనాడులో 14 మంది చనిపోయారు. వర్షం తీసుకొచ్చిన వరదనీటితో చెన్నై జనం ఇబ్బంది పడుతున్నారు. దీంతో 75 వేల మంది పోలీసులు, అధికారులు సహాయ కార్యక్రమాల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qqUoCQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour