Sunday, 28 November 2021

ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు - ప్రతీ అంశంపై చర్చకు సిద్దం : ప్రధాని మోదీ..!!

ఈ రోజు నుంచి జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవిగా ప్రధాని మోదీ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ప్రధాని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rkhX0y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour