Friday, 12 November 2021

ఏపీకి కేంద్రం జలక్ - ఏడు రాష్ట్రాలకు రుణఅర్హత : ఏపీకి దక్కని పరపతి-ఏం జరిగింది...!!

ఆర్దికంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏపీ ప్రభుత్వానికి మరో జలక్ తగిలింది. సంపద సృష్టి లో విఫలమైన కారణంగా అదనపు రుణ పరిమితికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. నిర్దేశించిన మూలధన వ్యయం లక్ష్యాలను అధిగమించి ఉంటే సుమారు రూ.6 వేల కోట్ల అదనపు రుణ పరపతి లభించేది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి.. మూలధన వ్యయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wGd5n7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour