Monday, 15 November 2021

'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు

తమిళ హీరో సూర్య నటించిన బహుభాషా చిత్రం 'జై భీమ్' దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ఒక దళిత మహిళ న్యాయం కోసం చేసే పోరాటాన్ని, అందుకు ఓ లాయర్ సహకరించిన కథను ఈ సినిమాలో చూపిస్తారు. మహారాష్ట్రలోని లక్షలమంది అంబేద్కర్ ఉద్యమ కార్యకర్తలు, అంబేడ్కర్‌తో భావోద్వేగ బంధం ఉన్నవారు పరస్పరం అభివాదం చేసుకుంటూ 'జై భీమ్' అని చెప్పుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FiMb7L
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour