తమిళ హీరో సూర్య నటించిన బహుభాషా చిత్రం 'జై భీమ్' దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ఒక దళిత మహిళ న్యాయం కోసం చేసే పోరాటాన్ని, అందుకు ఓ లాయర్ సహకరించిన కథను ఈ సినిమాలో చూపిస్తారు. మహారాష్ట్రలోని లక్షలమంది అంబేద్కర్ ఉద్యమ కార్యకర్తలు, అంబేడ్కర్తో భావోద్వేగ బంధం ఉన్నవారు పరస్పరం అభివాదం చేసుకుంటూ 'జై భీమ్' అని చెప్పుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FiMb7L
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment