Monday, 15 November 2021

ఇక అమరావతి పోరులోకి బీజేపీ-అమిత్ షా సూచనతో-టీడీపీకి మైలేజ్ వ్యాఖ్య -జగన్ కు షాక్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. ఇందులో విపక్ష టీడీపీతో పాటు సీపీఐ కీలకంగా ఉన్నాయి. మిగతా పార్టీలు అవసరమైనప్పుడు వచ్చిపోతున్నాయి. దీంతో అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తోంది టీడీపీనే అనే ప్రచారాన్ని వైసీపీ తీవ్రతరం చేస్తోంది. ఇది టీడీపీకి ఒక విధంగా మంచిదే అయినా ఇతర ప్రాంతాల్లో మాత్రం నష్టం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DgdFuh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour