Monday, 15 November 2021

జడ్డీలతో జగన్ పోరు సశేషం ? రాజధానుల విచారణతో మరోసారి తెరపైకి-హైకోర్టు మార్పుపై చర్చ

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు జడ్డీలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణల్ని జగన్ సర్కార్ తెరపైకి తెచ్చింది. తద్వారా తమ ప్రభుత్వానికి కోర్టులు వ్యతిరేకమన్న భావనను ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ అరోపణల్లో పస లేదని తేల్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wO6M0W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour