Sunday, 28 November 2021

హుస్సేన్ సాగర్‌లో పల్టీ కొట్టిన కొత్త కారు: ముగ్గురికి గాయాలు..

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. అదుపు తప్పి హుస్సేన్ సాగర్‌లో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల కిందటే కారును కొన్నట్లుగా తేలింది. మితి మీరిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/316ttS6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour