Thursday, 11 November 2021

రాజాచారి..అంతరిక్షయాత్ర: మిషన్ కమాండర్‌గా: నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్

వాషింగ్టన్: తెలుగు మూలాలు ఉన్న వ్యోమగామి రాజా చారి అంతరిక్ష యాత్ర మొదలైంది. అంతరిక్ష పరిశోధన కేంద్రానికి స్పేస్ ఎక్స్ పంపించిన నాలుగురు వ్యోమగాములు ఉన్న ఈ మిషన్‌కు ఆయనే కమాండర్. ఇదివరకు- చంద్రుడిపైకి పంపించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టనున్న మిషన్ మూన్ ప్రాజెక్ట్‌కు కూడా రాజా చారి ఎంపిక అయ్యారు. 2024లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c0QQPk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour