Thursday, 11 November 2021

కమలం గూటికి డీఎస్..!! ఈటల సుదీర్ఘ మంతనాలు : రేవంత్ ఆహ్వానించినా...!!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. హుజూరాబాద్ లో విజయం సాధించిన ఈటల రాజేందర్ ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ అన్నట్లుగా పావులు కదుపుతున్నారు. బీజేపీ బలం రాష్ట్రంలో పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ లో కొనసాగుతూనే..పార్టీ తీరు పట్ల విముఖంగా ఉన్న నేతలను ముందుగా తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3caNU2p
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour